మహబూబాబాద్: హైదరాబాద్: కేసిఆర్ సతీమణి సోదరుడు జోగినపల్లి శ్రీనివాస్ గారి అంత్యక్రియలు మరియు నివాళులు
హైదరాబాద్ కొంపల్లి లో కేసిఆర్ సతీమణి శోభమ్మ గారి సోదరుడు జోగినపల్లి శ్రీనివాస్ గారు ఇటీవల స్వర్గస్థులయ్యారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ కవిత మాలోత్, మాజీ జడ్పి చైర్పర్సన్ గండ్ర జ్యోతి వెంకటరమణ రెడ్డి తదితరులు నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించారు.