నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 36 దరఖాస్తులు స్వీకరించి వెంటనే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 20 మండలాల్లో 103 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదు సమాచారం ఫిర్యాదుదారుకి తెలియజేయడం, ఆన్లైన్ నమోదు చేయడం తప్పనిసరి.