నందికోట్కూరు: మిడుతూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారనిCPIML ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి పత్రం ధర్నా
నంద్యాల జిల్లా మిడుతూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మండలానికి ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడుఎత్తిపోతలపథకానికి కేటాయించిన 60 కోట్ల రూపాయలు నిధులను తక్షణమే విడుదల చేయాలని,తాసిల్దార్ శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు,పార్టీ తాలూకా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారంధర్నానిర్వహించారు, అనంతరం జిల్లా కార్యదర్శిపిక్కిలివెంకటేశ్వర్లు మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్ 32 కోట్ల రూపాయలు కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేసి కట్ట నిర్మాణంచేపట్టాలని, రైతులు ఖరీఫ్ సీజన్లో,గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి, మినుము, కంది ఉల్లి మిరప.సోయాబీన్ తది