గిద్దలూరు: కొమరోలు మండలంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా కొమరోలు మండలంలోని తాతిరెడ్డిపల్లి, కే బొంతపల్లి, సర్వేరెడ్డిపల్లి, పురుషోత్తమునిపల్లి, గ్రామాలతో పాటు కొమరోలు పట్టణంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా తెలిసిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.