మద్దూర్: నర్సాయపల్లి సుశీల కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం
మద్దూరు మండలంలోని నర్సాయపల్లి సుశీల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో గ్రామ సర్పంచ్ శనిగారం సత్యనారాయణ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.