మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి పెంపొందించే విధంగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.