Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

కర్నూలు: కార్మికుల పని గంటలు పెంచడం అన్యాయమన్న కర్నూలు ఎఐటియుసి నాయకులు

India | Jun 13, 2025
కార్మికుల పని గంటలు పెంచడం అన్యాయమని ఏఐటీయూసీ, మహిళా సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఆ సంఘాల నేతలు చంద్రశేఖర్, భారతి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచిందన్నారు. రాత్రి వేళల్లోనూ మహిళా కార్మికులు పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైన పద్ధతి కాదన్నారు. పని గంటలు పెంచడం వల్ల కార్మికులు మరింత శ్రమ దోపిడీకి గురవుతారన్నారు. 10 చదవని వార్తలు