నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లో 13 ప్రజావాణి ఫిర్యాదులకు జిల్లా ఎస్పీ ఇచ్చిన పరిష్కార సూచనలు
నగర్ కర్నూల్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించి, భూమి, న్యాయం సమస్యలపై జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు చట్ట ప్రకారం పరిష్కార సూచనలు చేశారు.