కొత్తకోట: కొత్తకోటలో మధ్యాహ్న భోజన కార్మికుల వేతన, సదుపాయాల కోసం సీఐటీయూ డిమాండ్
కొత్తకోట మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు నెలకు రూ.2 వేల వేతనం మాత్రమే పొందుతున్నారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ పెండింగ్ గౌరవ వేతనాలు విడుదలచేయాలని, వసతులు మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.