Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

కనిగిరి: సిఎస్పురం మండలం డిజిపేటలో జరిగిన హత్య ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించిన సీఐ వినోద్ కుమార్

Kanigiri, Prakasam | Aug 14, 2026
మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డిజిపేట గ్రామంలో సుబ్బమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వినోద్ కుమార్ తెలిపారు. వృద్ధురాలుపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకువెళ్లారని తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు సీఐ తెలిపారు. ఇప్పటికే స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ అన్నారు.

MORE NEWS