డోర్నకల్: డోర్నకల్ జడ్పీ హైస్కూల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్
డోర్నకల్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలను సంరక్షించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.