శింగనమల: సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు.
సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 16 తేదీన టిడిపి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెద్ద ఎత్తున టిడిపి నేతలు హాజరై విజయవంతం చేయాలన్నారు